జ‌గ‌న్ చెప్పుల‌పైనా ఇంత రాజ‌కీయం జ‌రుగుతోందా…!

సాధార‌ణంగా ఒక‌నాయ‌కుడి గురించి ప్ర‌త్య‌ర్థి పార్టీలు రాజ‌కీయాలు చేయ‌డం స‌హ‌జ‌మే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. పాల‌న ప‌రంగా కానీ.. పార్టీ ప‌రంగా కానీ.. ఇత‌ర‌త్రా విధానాల ప‌రంగా కానీ.. నాయ‌కులపై ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డడం.. స‌వాళ్లురువ్వ‌డం.. స‌హ‌జ‌మే. ఏపీలోకి వ‌చ్చేస‌రికి.. అధికార వైసీపీ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌తిప‌క్షం టీడీపీ నాయ‌కులు కూడా ఇదే త‌ర‌హాలో రాకీయాలు చేస్తున్నారు. ఆయ‌న విధానాల‌ను.. ఎండ‌గ‌డుతున్నారు. ఆయ‌న రాజ‌కీయాల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. తాజాగా జ‌గ‌న్ ధ‌రించే చెప్పుల […]

జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ స్టిక్క‌ర్ల వార్‌…!

`మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం వినూన్న కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. మ‌రోసారి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇంచార్జులు, గృహ‌సార‌థుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపిస్తోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రిస్తోంది. అదేస‌మ‌యంలో గ‌త చంద్ర బాబు ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన కార్య‌క్ర‌మాలు.. వాటిని తాము ఎలా కొన‌సా గించామో.. కూడా.. వైసీపీ స‌ర్కారు వివ‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే `మాన‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో జ‌గ‌న్ […]

మేకపాటి దూకుడు..వైసీపీ ప్లాన్ బెడిసికొడుతుందా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారని అనుమానిస్తూ..వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఎన్నికల ముందే ఆనం, కోటంరెడ్డి పార్టీకి దూరమయ్యారు. దీంతో వారిని వైసీపీ శ్రేణులు పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఎలాగో వారిని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ అభ్యర్ధులుగా లెక్కలో […]

 వైసీపీకి దెబ్బపై దెబ్బ..డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా?

రాజకీయాల్లో ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది ఉంటే ఎప్పుడొకప్పుడు దెబ్బ తినక తప్పదు..ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీకి అదే పరిస్తితి ఎదురవుతున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమకు అసలు తిరుగులేదనే విధంగానే ముందుకెళుతుంది. అలాగే ఏ ఎన్నిక చూసిన వైసీపీదే గెలుపు కావడంతో ఇంకా వైసీపీ నేతలు ఎక్కడా తగ్గలేదు. అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ విహారం చేశారు. ఏ ఉపఎన్నిక వచ్చిన వైసీపీదే గెలుపు. […]

 అటు నలుగురు..ఇటు నలుగురు..టీడీపీ లెవెల్ చేసిందా!

మొత్తానికి తమ పార్టీ నుంచి జంప్ అయిపోయిన నలుగురు ఎమ్మెల్యేలకు కౌంటరుగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని టి‌డి‌పి లాగిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక టి‌డి‌పి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు..వైసీపీ అధికార బలానికి తల వంచక తప్పలేదు. ఈ క్రమంలో వరుసపెట్టి నలుగురు టి‌డి‌పి ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టి‌డి‌పి బలం 19కు చేరుకుంది. అయితే 19 లో కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు […]

కడపలో సీన్ రివర్స్..స్వీప్ లేనట్లే!

కడప అంటే వైసీపీ..వైసీపీ అంటే కడప..అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే కడపలో వైసీపీదే హవా.. వైఎస్సార్ ఉన్నంత కాలం ఇక్కడ కాంగ్రెస్ హవా నడవగా, ఆ తర్వాత వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లో కడపలో వైసీపీదే ఆధిపత్యం..2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది…10కి  10 సీట్లు వైసీపీ […]

ఎమ్మెల్సీ పోరు..అసెంబ్లీలో ట్విస్ట్‌లు ఉంటాయా?

ఇటీవలే స్థానిక సంస్థల కోటా, టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో 8 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు హక్కు కపించి బొటాబోటి మెజారిటీతో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ గెలుచుకుంది. కానీ అసలైన పట్టభద్రుల స్థానాల్లో గెలవడంలో మాత్రం వైసీపీ విఫలమైంది. మూడు స్థానాల్లో టి‌డి‌పి గెలిచింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం […]

సిట్టింగులకు సీట్లు..ఆ దమ్ము ఉందా? టీడీపీ రివర్స్!

దమ్ముంటే 175 స్థానాల్లో టి‌డి‌పి, జనసేనలు ఒంటరిగా పోటీ చేయాలి..అసలు అలా పోటీ చేసే సత్తా ఆ రెండు పార్టీలకు ఉందా? అని జగన్ పదే పదే సవాళ్ళు విసురుతున్న విషయం తెలిసిందే. అలా సవాల్ విసరడం వల్ల ఆ రెండు పార్టీలు రెచ్చిపోయి విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు లబ్ది జరుగుతుందనేది జగన్ కాన్సెప్ట్ అందుకే పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి, జనసేన వేరు వేరుగా పోటీ చేయడం […]

గ్రాఫ్ డౌన్..జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

రోజురోజుకూ అధికార వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందా? అంటే డౌన్ అవుతున్నట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో అదిరిపోయే విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 49 శాతం ఓట్లు 151 సీట్లు సాధించింది. మరి ఇప్పటికీ అదే పరిస్తితి ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. వైసీపీ గ్రాఫ్ చాలా వర్కౌ డౌన్ అయిపోయింది. ఇటీవల వచ్చిన ఓ సర్వేలో వైసీపీకి 41 శాతం వరకు మాత్రమే ఓట్లు పడతాయని తేలింది. అంటే వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందనే […]