ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]
Tag: Vishakapatnam
ఆ ఇద్దరు ఏపీ మంత్రుల మౌనం వెనక
పాలిటిక్స్లో హేమాహేమీలైన నేతలు మౌనంగా ఉంటే.. దానర్థం ఏమై ఉంటుంది? ఎంతో చలాకీగా ఉండాల్సిన నేతలు చేతులు ముడుచుకుని కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రెండింటికీ సమాధానం కావాలంటే అర్జంటుగా విశాఖ పాలిటిక్స్లోకి ఎంటరైపోవాల్సిందే. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గత కొన్నాళ్లుగా మూతి బిగించుకుని కూర్చోవడమే కాకుండా, చేతులు కట్టేసుకుని మౌనంగా ఉన్నారట. తమ తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై కనీసం సమీక్షలు కూడా చేయడం లేదని తెలుస్తోంది. ఇక, జిల్లా నుంచి […]
ఆ మాజీ మంత్రి చూపులు వైకాపా వైపు..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. విపక్షాన్ని బలహీనపరచేందుకు మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు వైసీపీ విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంలో తాజాగా వైసీపీకి కాస్త ఊరట కలిగించే పరిణామాలు కూడా సంభవిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీలో చేరితే ఉండే ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి పరుగులు తీశారు. ఒకరూ ఇద్దరు కాదు దాదాపు 20మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు కూడా టీడీపీ కండువా […]