‘బ్రహ్మూెత్సవం’ తర్వాతి సినిమాకి ఎక్కువగా హైప్ క్రియేట్ చేయకూడదని అనుకుంటున్నట్టున్నాడు సూపర్ స్టార్ మహేష్. అంతా సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నాడట తన కొత్త సినిమా కోసం. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై మహేష్ ఎంత వద్దన్నా హైప్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇంకో వైపున మురుగదాస్ తర్వాత చేయబోయే సినిమాల కసరత్తూ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారమ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సినిమా ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయింది. అయితే మురుగదాస్తో చేసిన తర్వాతే పూరితో […]