మోడీ మూడేళ్ల పాల‌న‌పై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ ప‌గ్గాలు చేప‌ట్టి మూడేళ్ల‌వుతోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పీఎం అయిన మోడీ ఈ మూడేళ్ల‌లో ఎన్నో స‌క్సెస్ ఫుల్ విజ‌యాలు అందుకున్నారు. అలాగే ఆయ‌న‌కు కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్స్ దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాయి. బెంగాల్‌, త‌మిళ‌నాడు, బిహార్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోరంగా దెబ్బ‌తింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి.అయినా మోడీ పాల‌న ప‌ట్ల చాలా మంది సంతృప్తిగానే ఉన్నారు. ఈ […]