కేతిరెడ్డికి రివర్స్..లోకేష్ వదలలేదు..!

ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇటీవల లోకేష్ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఆ క్రమంలో లోకేష్..అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి..అక్రమంగా మట్టి, ఇసుక వ్యాపారాలు చేస్తున్నారని, ఇసుకతో వెళుతున్న లారీలతో సెల్ఫీ దిగారు. అలాగే ధర్మవరం చెరువు మధ్యలో ఉన్న భూములని ఆక్రమించుకుని అక్కడ గెస్ట్ హౌస్ కట్టారని, ఆ గెస్ట్ హౌస్ దగ్గరలో సెల్ఫీ తీసుకున్నారు. ఇలా లోకేష్ చేసిన ఆరోపణలు పెద్ద […]