పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే ఆర్జీవీ అంత డబ్బులు తీసుకున్నాడా..??

  సెన్సేషనల్ మూవీస్ తీసి బాగా పాపులర్ అయిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పొలిటికల్ గా కామెంట్లు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ముఖ్యంగా అతడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు ఈ నేపథ్యంలోనే అతనిపై ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఆర్జీవీ అనే సినీ నిర్మాత‌కి భారతదేశంలో వైస్సార్సీపీ పార్టీ పవన్ ని తిట్టే ఒక ఉద్యోగం ఇచ్చింది. ఈ ఉద్యోగం ద్వారా పెద్ద మొత్తంలో అతడు డబ్బు సంపాదిస్తున్నాడట. […]

రాజకీయాల్లో పవన్ కళ్యాజ్ సంపాదనపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్!!

  మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం పై నాగబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఈ మధ్య పవన్ కళ్యాణ్ కు సెక్యూరిటీ ఉపసంహరించటంపై నాగబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామిక హక్కులను హరించటం మంచి పద్ధతి కాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వైసీపీకే తీవ్ర నష్టం […]

ప‌వ‌న్ నాలుగు మీటింగులు.. రెండు డైలాగుల‌పై ఇదే హాట్ టాపిక్‌..!

“ఔను.. మేం ఆయ‌న‌ను న‌మ్ముతాం. వెంట ఉంటాం. కానీ, ఆయ‌న మా వెంట ఉండాలి క‌దా!ఏదొ ఒక‌టి రెండు స‌మ‌స్య‌ల‌ను ఇలా ట‌చ్ చేసి అలా వెళ్లిపోతే.. మా ప‌రిస్థితి ఏంటి? త‌ర్వాత మేం ఎవ‌రితో చెప్పుకోవా లి? .. రోడ్ల‌న్నారు.. ఏదో వ‌చ్చారు. అలా హ‌డావుడి చేశారు వెళ్లిపోయారు. త‌ర్వాత‌.. ఎస్సీల‌పై దాడులు అన్నారు. అది కూడా అలానే చేశారు. మ‌రి ఎలా న‌మ్మాలి?“ ఇదీ.. ఒక ఆన్‌లైన్ చానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో జ‌న‌సేన అధినేత‌ […]

ప‌వ‌న్ ట‌ర్న్ ఎలా ఉంటుంది… ఒక్క‌టే టెన్ష‌న్‌గా అక్క‌డ‌…!

మూడు రోజులపాటు ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అయ్యారు. నిజానికి ఆయ‌న విశాఖ‌కు రావ‌డం.. చాలా కాల‌మే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేత‌లు.. `విశాఖ గ‌ర్జ‌న‌` చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్‌.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివ‌ల్ల ప‌వ‌న్ ఏం చెప్ప‌నున్నార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం మూ డు రాజ‌ధానుల డిమాండ్‌ను ఉద్య‌మంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ విశాఖ‌లో ప‌ర్య‌ట‌న‌కు […]

ప‌వ‌న్ దృష్టిలో ప్ర‌జాదార‌ణ అంటే లైకులు, కామెంట్లు, ఈల‌లు, చ‌ప్ప‌ట్లేనా ?

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికీ విశ్లేష‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న పార్టీ పుంజుకుంద‌ని .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. చెప్పేశారు. వాస్త‌వానికి దీనిని ప్రత్యేకంగా ఆయ‌న చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. అంత‌కు ముందు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు కూడా పార్టీ పుంజుకుంది. ఎందుకంటే.. అసాధార‌ణ‌మైన సినిమా ఫాలోయింగ్‌.. యువ‌త‌లో క్రేజ్‌.. వంటివి ప‌వ‌న్ ను ప‌వ‌న్ పెట్టిన పార్టీని.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగానే తీసుకువెళ్లాయి. దీంతో ప‌వ‌న్ ఎక్క‌డ ఎలాంటి […]

ఏపీలో జ‌న‌సేన‌ది బ‌లుపా.. వాపా… అస‌లేం జ‌రుగుతోంది…!

ఏ పార్టీ అయినా.. ప్ర‌భుత్వంలోకి రావాలంటే..సంస్థాగ‌తంగా పుంజుకోవాలి. ముఖ్యంగా .. క్షేత్ర‌స్థాయిలో జెండా మోసే నాయ‌కుడి నుంచి జైకొట్టే కార్య‌క‌ర్త వ‌ర‌కు బ‌లంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే.. పార్టీలు ఏవైనా.. కూడా సభ్య‌త్వ న‌మోదుకు ప్రాధాన్యం ఇస్తాయి. అదేస‌మ‌యంలో యువ‌త‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హించి.. వారిని బూత్ లెవిల్‌లో నియ‌మిస్తాయి. అదేస‌మ‌యంలో గ్రామాలు.. వార్డులు.. పంచాయ‌తీలు.. కార్పొరేష‌న్ల ప‌రిధిలో పార్టీని బ‌లోపేతం చేస్తాయి. ఇవ‌న్నీ కూడా.. ఏ పార్టీకైనా..పునాదుల వంటివి ఈ పునాదుల బ‌లం మీదే.. స‌ద‌రు […]

ఈ సారి టీడీపీ టిక్కెట్ కావాలంటే కొత్త రూల్ పాటించాల్సిందే !!

ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి పార్టీ అధిష్టానం పెడుతోన్న రూల్స్‌తో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేని కొత్త రూల్స్‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. ఎంత పెద్ద నేత అయినా.. ఎంత సీనియ‌ర్ నేత అయినా కూడా ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ కావాలంటే ముందు డ‌బ్బు సంచులు ఉండాల‌ట‌. ఈ విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పేస్తున్నార‌ట పార్టీ పెద్ద‌లు. వచ్చే ఎన్నికలు పార్టీకి.. ఇంకా […]

షాక్‌: జ‌న‌సేన గూటికి ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు…!

ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆ పార్టీలో బండి ఇప్ప‌టికే ఓవ‌ర్ లోడ్ అయిపోయింది. ప్ర‌స్తుతం పార్టీ స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో పాటు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ .. ఉప ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని భారీ విజ‌యాలు న‌మోదు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కోసం విప‌రీత‌మైన పోటీ నెల‌కొంది. మ‌రోవైపు జ‌గ‌న్ క‌నీసం 60 – 70 […]

సోము ఇలా.. కేంద్రం అలా.. టీడీపీపై క్లారిటీ ఇస్తుందా..!

తెలుగు దేశం పార్టీ విష‌యంలో రాష్ట్ర బీజేపీ అనుస‌రిస్తున్న వైఖ‌రి స్ప‌ష్టంగానే ఉంది. ఇక్కడి నాయ‌కు లు.. టీడీపీని స‌సేమిరా ఒప్పుకోవ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము జ‌న‌సేనతోనే క‌లిసి పోటీ చేస్తామ‌ని చెబుతున్నారు. నిజానికి ఇలా చేసుకునే గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయా మ‌నే వాద‌న బీజేపీలో ఉంది. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించి.. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని.. కొంద‌రు చెబుతున్నారు. ఇక‌, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము మాత్రం.. […]