జనసేనకు జైకొట్టిన 30 ఇయర్స్ పృథ్వీ.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే?

ప్రముఖ సినీ నటుడు, 30 ఇయర్స్ ఇడస్ట్రీ పృథ్వీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన సీనియర్ నాయకులు, నటుడు నాగబాబుతో కలిసిన తర్వాత ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పృథ్వీ రాజ్ త్వరలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది.. కాగా 2014 ఎన్నికలకు ముందు పృథ్వీ రాజ్ వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం ప్రచారం చేస్తుండేవారు. 2019లో సీఎం జగన్ సీఎం అయ్యాక పృథ్వీ […]

వైసీపీ, జ‌న‌సేన గుడ్ బై..!

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం కొన్ని నెల‌ల వ‌ర‌కు ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు ఓ ప్ర‌ధాన అస్త్రంగా మారింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు విప‌క్ష వైసీపీతో పాటు జ‌న‌సేన తీవ్రంగా పోటీప‌డ్డాయి. హోదా అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అయితే హోదా కావాలంటూ స‌భ‌లు, స‌మావేశాలు, ప్రెస్‌నోట్ల‌తో బాగానే హంగామా చేశారు. అంతే త‌ర్వాత ఈ అంశాన్ని అక్క‌డితో వ‌దిలేశారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక […]

ప‌వ‌న్ నీ ప్ర‌శ్న‌ల్లో నిజాయితీ ఎక్క‌డ‌..!

ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని చెప్పుకునే ప‌వ‌న్ సినిమాల వ‌ర‌కు ప‌వ‌ర్‌స్టార్ అయినా పొలిటికల్‌గా ఇంకా ఏ స్టారో చెప్ప‌లేని ప‌రిస్థితి. ప‌వ‌న్ నీతి, నిజాయితీ ఆయ‌న‌కు ప్ల‌స్ కావొచ్చేమో గాని, అవి పొలిటిక‌ల్‌గా సెకండ్ కేట‌గిరిలో ఉన్నాయి. కానీ పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ త‌న ప‌వ‌ర్ చూపిస్తాడ‌ని అంద‌రూ అనుకుంటుంటే ఆయ‌న చేస్తోన్న రాజ‌కీయం మాత్రం ఆయ‌న సినిమాల్లాగానే రొటీన్‌గా, రెగ్యుల‌ర్‌గా ఉంద‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ న్యూస్ పేప‌ర్ల‌ను, వార్త‌ల‌ను బాగానే ఫాలో అవుతాడు. ఆయ‌న‌కు […]

నాగ‌బాబుకు జ‌న‌సేన ఎంపీ టిక్కెట్టు..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు మ‌రో బ్ర‌ద‌ర్ తోడు కానున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెండో సోద‌రుడు నాగ‌బాబు జ‌న‌సేన‌లో ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ పేరు చెపితేనే నాగ‌బాబు మండిప‌డేవాడు. మెగా హీరోల ఫంక్ష‌న్ల‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసే అరుపులు, కేక‌ల‌పై నాగ‌బాబు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌ను తాము ప్ర‌తి ఫంక్ష‌న్‌కు పిలుస్తామ‌ని…ప‌వ‌న్ త‌మ ఫంక్ష‌న్ల‌కు ఎందుకు రావడం లేదో […]

ప‌వ‌న్ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డారా

ఇప్పుడు అంద‌రూ ఇలానే మాట్లాడుకుంటున్నారు!! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధిత ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన జ‌న‌సేని.. స్వ‌యంగా బాధితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి మ‌రీ చ‌ర్చించారు. బాధితుల రోద‌న‌లు స్వ‌యంగా చూశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పుష్క‌రాల పేరుతో రూ.250 కోట్లు ఖ‌ర్చు చేసిన ప్ర‌భుత్వాల‌కు జ‌నాలు నానాతిప్ప‌లు ప‌డుతున్న సంగ‌తి తెలియ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. ఒక‌ర‌కంగా అప్ప‌ట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ […]

2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవ‌రు..!

గ‌డిచిన ఏడాది అనుభ‌వాల‌ను.. రంగ‌రించి.. వ‌చ్చే ఏడాదికి ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు వేసుకునే స‌గ‌టు మాన‌వుడికి ఏ ఏడైనా ఆనంద‌మే! అద్భుతమే!! ఈ స‌మ‌యంలో గ‌త ఏడాది ఏం జ‌రిగింది? వ‌చ్చే ఏడాదికి ఎలాంటి ప్ర‌ణాళిక‌లు ఉంటే బాగుంటుంది? అని ఎవ‌రైనా ఆలోచిస్తారు. మ‌రి అలాంటి ఆలోచ‌న ఒక్క మ‌న‌కేనా.. మ‌న ల్ని పాలించే పార్టీల‌కు లేదా అంటే.. చెప్ప‌లేం. ఇక‌, ఈ క్ర‌మంలో ఇప్పుడు గ‌డిచిన ఏడాది తాలూకు ఏపీలో జ‌రిగిన పాలిటిక్స్ ను ఒక్క‌సారి సింహావ‌లోక‌నం […]

జ‌న‌సేన‌లోకి టీడీపీ ఎమ్మెల్యే..!

పాలిటిక్స్ అన్నాక శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు అంటారు! అప్ప‌టి వ‌ర‌కు ఒక పార్టీలో మంత్రులుగా అధికారం చ‌లాయించి, పార్టీ అధినాయ‌క‌త్వంతో రాసుకు పూసుకొని తిరిగిన నేత‌లు.. అధికారం చేయి మారిన మ‌రుక్ష‌ణం అప్ప‌టి వ‌ర‌కు మోసిన పార్టీ జెండాను ప‌క్క‌న ప‌డేసి.. పార్టీలు మారుతున్న‌ సందర్భాలు అనేకం! ఈ విష‌యంలో ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు వారివి!! ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్ర‌స్తుతం ఇంకా పూర్తిస్థాయిలో కేడ‌ర్‌ త‌యారు కాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ […]

జ‌గ‌న్‌కు అస్స‌లు ఛాన్స్ ఇవ్వ‌ని ప‌వ‌న్‌

ఏపీ పాలిటిక్స్ క‌ల‌ర్స్ మారుతున్నాయి! అధికార టీడీపీ, ప్ర‌ధాన విప‌క్షం వైకాపాల మ‌ధ్య పోరు ఇప్పుడు.. జన‌సేన‌కి ల‌బ్ధి చేకూరుస్తోంది! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు విశ్లేష‌కులు. అధికార ప‌క్షం టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి ప్ర‌జ‌ల‌కు చేరువ కావడంలో వైకాపా పూర్తిగా వైఫ‌ల్యం అవుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు రావాల్సిన మైలేజీని జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌న ఖాతాలో వేసుకుంటున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో ఏకైక విప‌క్షంగా జ‌గ‌న్ పార్టీ […]

ప‌వ‌న్ బాట‌లో జ‌గ‌న్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు ఉండ‌గానే  ప్ర‌స్తుతం ఏపీలో బ‌హిరంగ స‌భ‌ల రాజ‌కీయాల వేడి మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి దీనికి తెర‌దీసింది మాత్రం.. ఇంకా రాజ‌కీయాల్లో పార్ట్ టైం పాత్ర‌ను మాత్ర‌మే పోషిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే చెప్పాలి.  రాజ‌కీయాల‌పై త‌న దిశ ద‌శ ఎలా ఉండ‌బోతున్నాయో ప్ర‌జ‌ల‌కు స‌వివ‌రంగా చెప్పేందుకంటూ ఆయ‌న తిరుప‌తిలో తొలిసారిగా బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. ఆ త‌రువాత కేంద్రం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ కాకినాడ‌లో మ‌రో స‌భ నిర్వ‌హించారు. […]