దత్తాత్రేయ వర్సెస్ మురళీధర్ రావు

తెలంగాణ‌లో బీజేపీకి ఉన్న‌ది ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ….కానీ ఇక్క‌డ పార్టీలో 10కి పైగా గ్రూపులు ఉన్నాయి. కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌భాక‌ర్‌, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఇలా ఎవ‌రికి వారు గ్రూపులుగా వ్య‌హ‌రిస్తుంటే గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీరెవ్వ‌రిని ప‌ట్టించుకోకుండా తాను ఓ స‌ప‌రైట్‌గా వ్య‌హ‌రిస్తుంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తామ‌ని గొప్ప‌ల‌కు పోతోన్న టీ బీజేపీ ఈ గ్రూపుల‌తో పాతాళానికి ప‌డిపోకుండా ఉంటే […]