పవన్ సత్యాగ్రహి అందుకే ఆగిపోయింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..?

గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏ.ఎమ్ రత్నం, పవన్ కాంబినేషన్లో సత్యాగ్రహం అనే సినిమాని ప్రకటించారు. ఇక 2003లో పవన్ దర్శకత్వంలో ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రత్నం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని 2003లో అన్నపూర్ణ స్టూడియోలో భారీగానే ఓపెన్ చేశారట. ముఖ్యంగా దాసరి గారు క్లాప్ కొట్టగా ,వెంకటేష్ కెమెరా ఆన్ చేశారని వివి వినాయక్ ఫస్ట్ షార్ట్ […]

నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]

అగ్ర నిర్మాత‌కు ప‌వ‌న్ వార్నింగ్‌

సౌత్ ఇండియాలో ఒక‌ప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన ఘ‌న‌త శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.ర‌త్నంది. ఓ వెలుగు వెలిగిన ర‌త్నం త‌ర్వాత ప‌వ‌న్‌తో ఖుషీ సినిమా కూడా తీశాడు. త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. త‌న సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ అవ్వ‌డంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన‌ ర‌త్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మ‌రీ ఆయ‌న బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చేశాడు. […]