తెలుగు చిత్ర పరిశ్రమలో లక్ష్మణ్ మీసాల పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవరం’ చిత్రంలో అంధుడిగా తన హిలేరియస్ యాక్టింగ్ తో ఇతడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ నటుడు ప్రముఖ యాక్టర్ అజయ్ ఘోష్తో స్క్రీన్ను పంచుకున్నాడు. ఈ జంట తమ చమత్కారమైన డైలాగ్లు, కామిక్ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వించారు. స్నేహితుడు, నేరంలో భాగస్వామిగా నటించిన ఒకరికొకరు నటించారు. అయితే వెండితెరపై లక్ష్మణ్ ప్రయాణం పూల పాన్పులాగా సాగలేదు. నటనపై తనకున్న అభిరుచిని […]
Tag: Ajay Bhupathi
అతను ఒక బుద్ధి లేనోడు అంటూ ఆర్ఎక్స్100 డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
దర్శకుడు అజయ్ భూపతి తీసిన తెలుగు చిత్రం, “మంగళవారం” శుక్రవారం రోజు విడుదల అయ్యింది. ఇది 1980లు, 1990ల కాలానికి చెందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ స్టోరీ, యాక్టర్స్ టాప్ నాచ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది, ముఖ్యంగా టాలీవుడ్కి విజయవంతమైన పునరాగమనం చేసిన పాయల్ రాజ్పుత్. ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ఈ మూవీ ని మెచ్చుకున్న వాళ్లతో పాటు విమర్శించిన వారు కూడా ఉన్నారు. […]
మంగళవారం సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్…
‘RX100’ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన పాయల్ రాజ్పుత్, అజయ్ భూపతి మళ్లీ ‘మంగళవరం’ అనే మిస్టీరియస్ థ్రిల్లర్ కోసం జతకట్టారు. ఈ మూవీ బోల్డ్ కాన్సెప్ట్తో చిల్లింగ్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నవంబర్ 17న పలు భాషల్లో విడుదల కానుంది. అయితే శనివారం, మేకర్స్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చీఫ్ గెస్ట్ గా […]
మెగాస్టార్ చేతుల మీదగా ‘మంగళవారం’ ట్రైలర్.. ఆ ఊరిలో వరుస మరణాల వెనక మిస్టరీ ఏంటి?
ఆర్ఎక్స్ 100 మూవీతో అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి.. `మంగళవారం` అంటూ మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. హార్రర్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రను పోషించింది. నందితా శ్వేతా, అజయ్ ఘోష్, రంగం ఫేమ్ అజ్మల్, కృష్ణ చైతన్య తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ బ్యానర్ల పై స్వాతి రెడ్డి గునుపాటి, […]
23ఏళ్ల తరువాత మళ్లీ ఆ హీరోయిన్ తో నాగార్జున బంచిక్ బం.. సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..!?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారిపోయింది . అక్కినేని నాగార్జున హిట్ కోసం ఆ హీరోయిన్ ని వాడుకుంటున్నాడా..? అంటే అవును అని అంటున్నారు అభిమానులు . అంతేకాదు దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ హీరోయిన్ తో జతకడుతూ సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాయడానికి సిద్ధమవుతున్నాడు . ప్రజెంట్ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వస్తున్నాయో మనకి బాగా […]
కన్నీళ్లు పెట్టుకుంటూ నగ్నంగా దర్శనమిచ్చిన పాయల్.. ఏంటీ అరాచకం?
బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ నగ్నంగా దర్శనమిచ్చింది. ఒంటిపై నోలుపోగు లేకుండా అరాచకం సృష్టించింది. గతంలో పాయల్ ఎన్నో బోల్డ్ ఫోటోషూట్స్ చేసింది. కానీ, తాజాగా బయటకు వచ్చిన ఆమె తాజా లుక్ మాత్రం అంతకు మించి అనేలా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రం `మంగళవారం`. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా.. ఇందులో పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర […]
స్నేహితుడు మంచోడైన చెడ్డోడైన వదలద్దు..సిద్దార్థ్?
అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ,శర్వానంద్ హీరోలుగా నటించిన తాజా చిత్రం మహాసముద్రం. ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు ఈ సినిమాలో అదితీరావ్ హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. సినిమాలు విడుదల అయినప్పుడు నటులకు ప్రేక్షకులు మార్కులు వేస్తారు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారా?అని ఆసక్తికరంగా చూస్తున్నాం. అలాగే ఇమేజ్ అన్న పదానికి చాలా అర్థాలు ఉంటాయి. […]
`మహాసముద్రం` హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. సముద్రం బ్యాక్డ్రాప్లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్గా విడుదలైంది. ట్విట్టర్ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉందని, బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్ […]
ప్రముఖ ఓటీటీకి `మహా సముద్రం` డిజిటల్ రైట్స్..ఎంతకు కొన్నారంటే?
శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]