Month: July 2017
నంద్యాలలో ప్రజెంట్ ట్రెండ్ ఏంటి?
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నిక రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ రోజు రోజుకు వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంటే టీడీపీ గ్రాఫ్ తగ్గుతోంది. ఇక్కడ అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. నియోజకవర్గంలో 56 వేల ఓటర్లు ఉన్న ముస్లింలను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఇక్కడ ఇద్దరు ముస్లిం వ్యక్తులకు రెండు కీలక పదవులు ఇచ్చారు. కాంగ్రెస్లో చేరిన నౌమాన్కు కార్పొరేషన్ పదవితో […]
2019లో టీ బీజేపీ సీఎం అభ్యర్థిగా జానారెడ్డి..!
2019 ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కటిఫ్ అవుతుందని, అక్కడ బీజేపీ వైసీపీకి దగ్గరవుతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణలోను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి వచ్చేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీ అక్కడ కూడా సరికొత్త పొత్తులకు, ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు తెలుస్తోంది. తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీ+టీడీపీ కలిసి పోటీ చేశాయి. తెలంగాణలో టీడీపీ పనైపోవడంతో […]
బాబుకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్… వైసీపీలోకి శిల్పా చక్రపాణి
ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుకోసం చావో రేవోలా పోరాడుతోన్న అధికార టీడీపీకి అదిరిపోయే షాక్ తగిలింది. గత వారం రోజుల్లో అక్కడ టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముందుగా టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పార్టీ మారారు. ఇక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న రాకేశ్రెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఇక నిన్న టీడీపీకి చెందిన కౌన్సెలర్ కూడా వైసీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అక్కడ […]
‘ సావిత్రి ‘ బయోపిక్లో ఎన్టీఆర్ దొరికేశాడు
ఆంధ్రుల అభిమాన నటి తెలుగు సినిమా ఎంతో గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవితం వెండితెరమీదకి తీసుకువస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహానటి జీవితాన్ని ప్రజలకి చుపించాలనుకోవడం ఒక సాహసమే అయినా ఎంతో కాన్ఫిడెంట్ ఉన్నాడు అశ్విన్. సావిత్రి పాత్రకి తగినట్టు ఉండేలా యంగ్ హీరోయిన్ “కీర్తి సురేష్” ని ఆల్రెడీ ఎంపిక చేసుకున్నాడు. జెమిని గణేషన్ పాత్రకి దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటాడనేది […]
టీడీపీ ఎమ్మెల్యేగా పోసాని..!
అవున్రాజా! డైలాగులు పేల్చడంలో దిట్ట.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాటల రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి.. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్త హల్ చేస్తోంది. ఆయనకు రాజకీయాలు కొత్తకాదు. రాజకీయ డైలాగులూ కొత్తకాదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆపార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి పోటీ చేశాడు. అయితే, అనూహ్యంగా అప్పటి ప్రతిపాటి పుల్లారావు గాలికి ఈయన కొట్టుకుపోయాడు. దీంతో ఆయన ఇప్పటి వరకు […]
పశ్చిమలో పంచాయితీలు చేయలేక చేతులెత్తేసిన బాబు
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో జిల్లాలోని 2 ఎంపీ సీట్లతో పాటు 15 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఈ జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలతో చంద్రబాబుకు రోజూ ఏదో ఒక తలనొప్పిగా మారుతోంది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. గతంలో మంత్రిగా ఉన్న పీతల సుజాతకు, ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు పడదు. బాబుకు […]