కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్..? త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…?

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ త్వరలో కేంద్ర పాలిత కేంద్రం కానుందా..? హైదరాబాద్‌ను యూటీ (యూనియన్ టెరిటరీ) గా చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందా..? హైదారబాద్ యూటీకి సంబంధించి త్వరలో కీలక ప్రకటన రానుందా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృతమైన ప్రచారం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హైదరాబాద్‌ను యూటీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. దీనికి […]

కేసీఆర్‌కు అసదుద్దీన్ ఎసరు..పోటీకి ఎం‌ఐ‌ఎం రెడీ.?

ఇంతకాలం కేసీఆర్‌కు అనుకూలంగా రాజకీయం చేస్తూ..పరోక్షంగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచిన ఎం‌ఐ‌ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వరం మారుతుంది. ఈ సారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు..బరిలో దిగి బి‌ఆర్‌ఎస్‌కు నష్టం చేసేలా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎం‌ఐ‌ఎం కేవలం తమకు పట్టున్న పాతబస్తీ సీట్లలోనే పోటీ చేసేది. అక్కడ ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూరపురా, యాకుతపురా,  నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్ సీట్లని ఎం‌ఐ‌ఎం గెల్చుకునేది. ఈ సీట్లలో ఎం‌ఐ‌ఎం గెలుపుకు బి‌ఆర్‌ఎస్ […]

రేపే ఫస్ట్ మీటింగ్.. టెన్షన్.. టెన్షన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)..ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికీ ఇదే ఆయువుపట్టు.. ఇక్కడ సక్సెస్ అయితే రాజకీయ నాయకులు త్వరగా పేరు వస్తుంది.. మీడియా, సోషల్ మీడియాలో కూడా హైదరాబాదులో జరిగే కార్యకలాపాలు, వ్యవహారాలు కనిపిస్తాయి.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రేపు (శనివారం) జరుగనుంది. బల్దియాకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచినా కనీసం ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయంపై ఏకంగా దాడిచేసినంత పని చేశారు. కార్పరేటర్లుగా […]

ఎంఐఎంకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్నాయి. తొలుత ఏక‌గ్రీవం చేయాల‌ని బీజ‌పీ నేతృత్వంలోని ఎన్‌డీఏ భావించినా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఇత‌ర ప‌క్షాలు సైతం అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంతో పోటీ అనివార్య‌మైపోయింది. ద‌ళితుడు, రాజ్యాంగ కోవిదుడు అంటూ.. ఎన్‌డీఏ బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌క‌టించింది. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క‌సారిగా మ‌తిపోయింది. ఇంత‌లోనే తేరుకుని, ఆయ‌నకు కూడా ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం ఉంద‌ని, కాబ‌ట్టి ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తిలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలోనే మాజీ […]

ఆ ప్ర‌చార‌మే ఎంఐఎం కొంప‌ముంచుతోందా..?

రాజ‌కీయాల్లో అస‌ద్దుద్దీన్ సోద‌రులు అంటే అంద‌రికీ హ‌డ‌లే! అటు అసెంబ్లీ, ఇటు పార్ల‌మెంటు స‌మావేశాల్లో వారు మాట్లాడే విధానం వింటే.. వారికి సమాధానం చెప్ప‌డానికి కొంత ఆలోచించాల్సిందే! త‌మ వాగ్దాటితో అంద‌రినీ హ‌డ‌ల‌గొడుతుంటారు ఈ సోద‌రులు! ముఖ్యంగా ముస్లింలు ఎక్క‌డుంటే అక్క‌డ‌.. పోటీ చేసి ఎంఐఎం స‌త్తా చాటాల‌ని కోరుకుంటారు. కానీ ఇదే వాళ్ల కొంప‌ముంచుతోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ అంటే ఆమ‌డ దూరంలో ఉండే వీరు.. బీజేపీతో క‌లిసిపోయార‌నే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో పార్టీ నాయ‌కుల్లో ఇది […]

2019 వార్‌: ఏపీ-తెలంగాణ‌లో రాజకీయాలను శాసిస్తున్న కులాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డి అప్పుడే మూడేళ్లు గ‌డిచిపోయింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ధ్య‌లో జ‌రిగే చిన్నా చిత‌కా ఎల‌క్ష‌న్ల‌తో పాటు 2019 ఎన్నిక‌ల‌పైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణ‌లో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మ‌ధ్య ప్ర‌ధానంగా పోరు ఉంటుంది ? అస‌లు ఎవ‌రి బ‌లం ఎంత‌? ఎవ‌రి బ‌ల‌గం ఎంత‌? ఒంట‌రిగా బ‌రిలో నిలిచి ఒకే పార్టీ అధికారం ద‌క్కించుకునే అవ‌కాశం ఉందా ? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు […]

మిత్ర‌పక్షాన్ని దూరం చేసుకుంటున్న టీఆర్ఎస్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, మ‌జ్లిస్‌ల బంధం లోపాయికారీగానే కొన‌సాగుతూనే ఉంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసినా.. అవి వారి మిత్ర బంధాన్ని చెడగొట్టే స్థాయిలో ఉండ‌వు! అయితే ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీల మ‌ధ్య విబేధాలు భగ్గుమ‌న్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎన్నిక రెండు పక్షాల మధ్య విబేధాలకు దారితీసిందట‌. అధికార టీఆర్ఎస్‌ నిర్వ‌హించిన స‌మావేశానికి ఎంఐఎం త‌ర‌ఫున ఏ ఒక్క‌రూ హాజ‌రు కాక‌పోవ‌డం దీనికి బ‌లాన్ని చేకూరుస్తోంది. దీంతో ఇన్నేళ్ల మిత్రబంధానికి శుభం కార్డు ప‌డ‌వ‌చ్చనే […]