సోనూసూద్ కరోనా మహమ్మారి సమయంలో చేసిన సామాజిక సేవతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా, లేదా అప్పుడే చెప్పలేము. అయితే సోనూసూద్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఒక వేదికపై కనిపించడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ వేదిక పై సోనూసూద్ ను దేశ్ కే మెంటర్ అనే ఒక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా స్కూలు పిల్లలకు భవిష్యత్ గురించి మార్గనిర్దేశం చేస్తారు. దిల్లీలోని […]
Tag: kejriwal
కేజ్రీవాల్తో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్
పార్టీలో కుమ్ములాటలు.. సొంత నాయకుల మధ్యే అభిప్రాయభేదాలు.. నేతలపై కేసులు.. వెరసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి.. `సామాన్యుడి`ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతేగాక ఆయన సీఎం పీఠానికి ఎసరు పెట్టేలా చేస్తున్నాయి. బీజేపీ హవా దేశంలో నడుస్తున్న రోజుల్లో.. దానిని తట్టుకుని సీఎం పీఠాన్ని ఎక్కడమంటే మామూలు విషయం కాదు! అందులోనూ ఒక సామాన్యుడు గెలవడమంటే దేశం మొత్తం నివ్వెరపోయింది. కానీ అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతున్నారు. ఆమ్ ఆద్మీ అంటూ స్థాపించిన పార్టీకి ఆ […]
కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం
దేశ రాజధాని ప్రాంతం పరిపాలనాధిపతిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కొనసాగుతారని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండనక్కరలేదని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్, కేజ్రీవాల్ మధ్య మరో వివాదం చెలరేగేలా కనిపిస్తోంది. ఫైళ్లను తనకు పంపించాలని ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. ఫైళ్ల వివరాలన్నింటినీ నజీబ్ జంగ్ కోరారు. దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వ స్పందన […]
మోడీకి మరో షాక్ :సిద్దు జంప్
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చాడు.సిద్ధు గత ఏప్రిల్ నెలలో బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు.తాజాగా సిద్దు తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్బై చెప్పారు.త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దు రాజీనామా సర్వత్రా చర్చనీయమాసం అయింది.గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం […]