ఈసారి గెలవకపోతే…. ఇక భవిష్యత్తు లేదనేది తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందే అని ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేసేశారు కూడా. ఇందుకోసం గతానికి భిన్నంగా దాదాపుగా రెండేళ్ల ముందు నుంచే చంద్రబాబు కదన రంగంలోకి దిగారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఎన్నికలకు ఏడాది ముందే మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక చేసేస్తూ… పార్టీ శ్రేణులను సైతం ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు […]
Tag: chandrabau naidu
జగన్ చెప్పులపైనా ఇంత రాజకీయం జరుగుతోందా…!
సాధారణంగా ఒకనాయకుడి గురించి ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేయడం సహజమే. దీనిని ఎవరూ కాదనరు. పాలన పరంగా కానీ.. పార్టీ పరంగా కానీ.. ఇతరత్రా విధానాల పరంగా కానీ.. నాయకులపై ప్రత్యర్థులు విరుచుకుపడడం.. సవాళ్లురువ్వడం.. సహజమే. ఏపీలోకి వచ్చేసరికి.. అధికార వైసీపీ నాయకుడు, సీఎం జగన్పై ప్రతిపక్షం టీడీపీ నాయకులు కూడా ఇదే తరహాలో రాకీయాలు చేస్తున్నారు. ఆయన విధానాలను.. ఎండగడుతున్నారు. ఆయన రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా జగన్ ధరించే చెప్పుల […]
జగన్ కొత్త ప్లాన్తో చంద్రబాబు వాష్ అవుట్…!
ఏపీ సీఎం జగన్ మరోసారి బీసీ జపం చేశారు. మంత్రివర్గంలోనూ.. తర్వాత.. స్థానిక సంస్థల్లోనూ.. ఆయన బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. మంత్రివర్గంలో మహిళలకు కూడా స్థానం ఇచ్చారు.ఇక, జనరల్ స్థానాల్లోనూ.. బీసీలకు అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు బీసీలకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి జగన్ బీసీ జపం చేశారు. త్వరలోనే జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు […]
టీడీపీలో ఆ ఇద్దరు మారరు… చంద్రబాబే మారాలట…!
కొన్ని కొన్ని విషయాలు.. కొందరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మారాలనే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మారాలని ఇక్కడి నాయకులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి కౌన్సిల్ సభ్యుల మీటింగ్ జరిగింది. వీరంతా కూడా టీడీపీ తరఫున విజయందక్కించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విషయంపై చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, నాయకులు […]
జగన్ గూటికి ఉండవల్లి:ఆ ఇద్దరికి చిక్కులే!
వైసీపీ నుండి టీడీపీ లో చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.ఇంకా ఎవరైనా మిగిలున్నారంటే అది వైసీపీ తూర్పు గోదావరి MLC ఆదిరెడ్డి జంపింగ్ ఒక్కటే మిగిలినట్టుగా కనిపిస్తోంది.ఇక గత కొద్దీ రోజులుగా చోటా మోటా నాయకులు,మాజీలు అనేకమంది వైసీపీ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.వీరిలో టీడీపీ,కాంగ్రెస్ కు చెందిన చాలా పెద్ద లిస్ట్ ఉంది. ముక్యంగా ద్వితీయ శ్రేణి నాయకులని పక్కనపెడితే కాంగ్రెస్ మాజీ MP ల చూపు ఇప్పుడు వైసీపీ పైనుందని సమాచారం.వీరిలో […]