ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని […]

బీజేపీతో పవన్ తెగదెంపులు… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన జనసేనాని….!

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించిన పవన్ కల్యాణ్… బయటకు వచ్చిన వెంటనే పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందన్నారు. బీజేపీ నేతలతో తాను మాట్లాడుతా అని కూడా […]

కేసీఆర్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాగోతాన్ని మీకు చెబుతున్నానంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించిన ప్రధాని.. ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం మీకు చెబుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్‌, […]

టీడీపీ – జనసేన పొత్తు… బీజేపీ కలుస్తుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా చంద్రబాబు నాయుడుతో జరిగిన ములాఖత్‌లో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బీజేపీతో కలిసే ఉన్నానని… తమకో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయితే ఈ ప్రకటన చేసి పది రోజులవుతున్నా… ఇప్పటి వరకు మరో అప్‌డేట్ […]

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్..? త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…?

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ త్వరలో కేంద్ర పాలిత కేంద్రం కానుందా..? హైదరాబాద్‌ను యూటీ (యూనియన్ టెరిటరీ) గా చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందా..? హైదారబాద్ యూటీకి సంబంధించి త్వరలో కీలక ప్రకటన రానుందా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృతమైన ప్రచారం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హైదరాబాద్‌ను యూటీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. దీనికి […]

కమలంలో కల్లోలం..కాంగ్రెస్‌కు ప్లస్.!

కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బి‌జే‌పినే అనే పరిస్తితి. కానీ ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్ అయింది. బి‌జే‌పి మళ్ళీ యథావిధిగా 2018 ఎన్నికల్లో ఎలాంటి బలం ఉందో..అంతే బలానికి పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బి‌జే‌పికి ఒక సీటు రాగా, 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం, బండి సంజయ్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేయడం, రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో […]

ఏపీ ప్రతిపక్షాల్లో వారి కొరతే ఎక్కువ…!

ఏపీ విపక్ష పార్టీలను ఓ అంశం తీవ్రంగా వేధిస్తోంది. ఆశ్చర్యకరంగా టీడీపీ, జనసేన, బీజేపీని ఒకే మ్యాటర్ వేధిస్తోంది. అందుకే… వాయిస్ మార్చడానికి ఆయా పార్టీలు దృష్టి పెట్టాయి. ఇంతకీ ముచ్చటగా మూడు పార్టీలను ఇబ్బంది పెడుతున్న అంశం ఏమిటనుకుంటున్నారా.. కేవలం మహిళా నేతలు మాత్రమే. మూడు పార్టీల్లో ఇప్పుడు మహిళా నేతల కోరత కొట్టోచ్చినట్లుగా కనిపిస్తోంది. మహిళా నేతలు కావలెను…. ఏపీలోని మూడు ప్రధాన పార్టీల్లో వినిపిస్తున్న మాట ఇదే. అవును.. ఇప్పుడు టీడీపీ, జనసేన, […]

బీజేపీ డబుల్ గేమ్… ఇలా అయితే ఎలా…!?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్. దీనిని తమ పార్టీకి బూస్టులా వాడుకోవాలనేది టీడీపీ నేతల ప్లాన్. తమ అధినేతను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని… కనీసం వయస్సు, అనుభవం కూడా చూడలేదనేది టీడీపీ నేతల మాట. దీనికి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. అక్రమాలు, అవినీతి చేసినట్లు రుజువైన తర్వాత అనుభవం అనే మాటేమిటంటున్నారు. తప్పు చేసిన వాళ్లు […]

ఈ సారికి ఆయనకు అవకాశం లేనట్లే… అంతే…!

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. మరోవైపు తాము సింగిల్‌గా పోటీ చేస్తామని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ములాఖత్ అయిన తర్వాత… టీడీపీ, జనసేన పార్టీల పొత్తును ఖరారు చేశారు పవన్ కల్యాణ్. దీంతో రెండు […]