ముంద‌స్తుతో మునిగిపోతామా… వైసీపీలో ఇంత టెన్ష‌న్ ఏంటి…!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ అనూహ్యంగా కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపి.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం.. ఆ వెంట‌నే తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌లకు వెళ్ల‌డం చేస్తార‌ని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఈ విష‌యం హాట్‌గా మారింది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. వైసీపీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని.. […]

జ‌గ‌న్ ఈ వైసీపీ లీడ‌ర్ల విష‌యంలో ఆ సాహ‌సం చేయ‌లేడా..!

వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విష‌యాల‌ను ఎవ‌రూ త‌ప్పించ‌లేరు. అదే.. కొంద‌రు నేత‌ల‌కు టికెట్లు ఇవ్వ‌డం. వారు ప‌నిచేస్తున్నారా ? చేయ‌డం లేదా ? పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించ‌డం లేదా ? అనేది కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. వారికి ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంలో రెండు పార్టీల్లోనూ చ‌ర్చకు వ‌స్తోంది. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ […]

వైసీపీలో టాప్ లీడ‌ర్‌కు చెక్ పెట్టేస్తోందెవ‌రు… అదిరిపోయే ట్విస్ట్‌..!

ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నేనంటే నేనే అని ఇద్ద‌రు నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఒక‌రు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ కాగా, మ‌రొక‌రు.. ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు. తాజాగా.. ఈ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ‌సెగ మ‌రింత పెరుగుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో అని చ‌ర్చ కూడా మొద‌లైంది. రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు […]

కేంద్ర కేబినెట్‌లోకి తెలుగు రాష్ట్రాల నేతలు?

మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి వర్గంలోకి కీలక రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకోవాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో కేబినెట్ లోకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాన మంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. ఇక 45 మంది సహాయ మంత్రులు..అంటే మొత్తం 78 […]

బీఆర్ఎస్‌లోకి తోట..ఏపీలో కేసీఆర్ కాపు లెక్క..?

బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీలో పార్టీని విస్తరించాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పార్టీ ఆఫీసుని విజయవాడలో పెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. పార్టీలోకి పలువురు కీలక నేతలని చేర్చుకోనున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇక ఈయనకే ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నారు. గతంలో ప్రజారాజ్యం, ఆ తర్వాత […]

జగన్ ఎన్నికలకు వెళ్ళేది అప్పుడే..మార్చిలో సీట్లు..!

ఇటీవల వైసీపీ వర్క్ షాపులో జగన్..సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంకా మార్చి వరకు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నానని, ఆ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని..ఆ తర్వాత సీట్లని సైతం ఫిక్స్ చేస్తానని చెప్పారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్తితుల్లోనూ సీట్లు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇవ్వడానికి చూస్తానని, లేని పక్షంలోనే కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని అన్నారు. అయితే వైసీపీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు […]

చంద్ర‌బాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్క‌డ‌కు వెళ్లారా..!

“త‌త్వం బోధ‌ప‌డుతోంది. ప‌రిస్థితి ఏమాత్రం మునుప‌టిలాగా లేదు. అంత‌క‌న్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈ ప‌రిణామాలు పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపించ‌క‌పోవు. అందుకే అంద రూ క‌ల‌సి ప‌నిచేయండి!“ ఇదీ.. అంత‌ర్గ‌త స‌మావేశంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పిన సంగ‌తి! అయితే.. అంద‌రూ కూడా.. ఆయ‌న ముందు త‌ల‌లాడించారు. పార్టీని గాడిలో పెడ‌తామ‌న్నారు. కానీ, ఆయ‌న చంద్ర‌బాబు అలా క‌ర్నూలు నుంచి అడుగు బ‌య‌ట పెట్టారో […]

వైసీపీలో ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య ఫైటింగ్‌…. చిన్న గ‌ది కోస‌మేనా..!

వైసీపీలో వారిద్ద‌రూ కీల‌క నాయ‌కులు. పైగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు. దీంతో వారికి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. అంతేకాదు.. ఇద్ద‌రికీ కూడా.. కీల‌క‌మైన ప‌ద‌వులు ఇచ్చి గౌర వించారు. అయితే.. ఇప్పుడు ఆ ఇద్ద‌రే.. సెంట‌రాఫ్‌ది టాక్ అయ్యారు. వారే.. ఒక‌రు మేరుగ నాగార్జున‌.. మ‌రొక‌రు.. జూపూడి ప్ర‌భాక‌ర్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ.. కీల‌క స్థానాల్లో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ‌కు మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్నారు. ఇక‌.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. […]

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై కేసులు.. ఆ జీవో కాల్ బ్యాక్‌..!

“మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిందిలే.. ఇక‌, మ‌న ఇష్టం.. అడిగేవారు ఎవ‌రు? “ అనుకున్న వైసీపీ నాయ‌కుల‌కు, మంత్రుల‌కు భారీ షాక్ త‌గిలింది. ఎందుకంటే.. గ‌తంలో వీరిపై న‌మోదైన కేసుల‌కు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ణ‌య‌మే తీసుకుంది. వైసీపీ ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ముందు కూడా.. అనేక సంద‌ర్భాల్లో వైసీపీ నేత‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్ర‌భుత్వం.. ఎలాంటి విచార‌ణ‌లు లేకుండా.. మూసేసే ప్ర‌య‌త్నం చేసింది. దీనికి సంబంధించి […]