ఈ నెల 23న ఏం జరగబోతోంది… ఏపీలో భారీ డిస్కషన్…!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ కుదుపు తప్పదా… ఈ నెల 23న ఏం జరుగుతోంది… అసలు ఈ శనివారం స్పెషల్ ఏమిటీ… ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఈ 23న ఏదో జరుగుతుందని… అందులో భాగంగానే మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 23వ తేదీతో ముగుస్తున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఆ 23 ఏమిటనేదే ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 […]

పొలిటికల్ “గేమ్ ఛేంజర్”గా పవన్.. “ప్రేమ వాలంటీర్” తో “పవర్” మారుతుందా…?

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హిట్ పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు అసలు మాకు ఈ రాజకీయాల గోల వద్దు అనుకున్న వాళ్లు కూడా 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు సీఎం పదవిని చేపడతారు అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పవన్ […]

ఆ స్టార్ హీరో మనసు బంగారం.. ఏపీలో ఫ్రీగా గుండె ఆపరేషన్.. ఎప్పుడంటే..

సినీ నటుడు మహేష్ బాబు చిన్నపిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయిస్తాడనే సంగతి తెలిసిందే. మహేష్ ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించడం వల్ల ఇప్పటికే చాలామంది పిల్లలు మృత్యువు నుంచి బయటపడ్డారు. తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకోవడానికి సిద్ధమయ్యాడు. ఏకంగా ఇంగ్లాండ్ నుంచి డాక్టర్లను పిలిపించి గుండె సంబంధిత వ్యాధులు ఉన్న చిన్నపిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి ప్లాన్ చేశాడు. ఈ హీరో సొంత డబ్బులతో 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత గుండె […]

యాత్ర-2కి అంతా సిద్ధం.. వైఎస్ జగన్ అభిమానులు ఖుషీ..

రాజకీయ ప్రయోజనాలను పొందడంలో ప్రచారం అనేది కీలకం. సాధారణంగా ప్రకటనలు, పోస్టర్లు ఇంకా మేనిఫెస్టో తదితర మార్గాల్లో రాజకీయ నాయకులు తమను తాము ప్రమోట్‌ చేసుకుంటుంటారు. అయితే ఈ మధ్య ఎలక్షన్ల సమయంలో సినిమాలు కూడా ప్రచార సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రజల సినిమాలు చూసి తాము చేసిన మంచి ఏంటో తెలుసుకుంటారని కొందరు పొలిటికల్ బయోపిక్‌లు తీసి వదులుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. గత ఎన్నికల ముందు కూడా పొలిటికల్ ఎజెండాతో […]

రూ.50 వేల కోట్లు ఏం చేస్తారో.. జగన్‌పై సినీ నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు..

మొదట సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు శివాజీ. శ్రీరామచంద్రులు, మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ ఎర్రబాబు, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి సినిమాలతో ఈ హీరో తెలుగు వారిని బాగా అలరించాడు. శివాజీ సినిమాల పరంగా అందరి మనసులను దోచేశాడు. కానీ రాజకీయాలలో మాత్రం బాగా విమర్శలు చేస్తూ షాకులు ఇస్తున్నాడు. ముఖ్యంగా సీఎం జగన్ పై ఈ నటుడు అలుపే లేకుండా విమర్శలు […]

ముంద‌స్తుతో మునిగిపోతామా… వైసీపీలో ఇంత టెన్ష‌న్ ఏంటి…!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ అనూహ్యంగా కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపి.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం.. ఆ వెంట‌నే తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌లకు వెళ్ల‌డం చేస్తార‌ని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఈ విష‌యం హాట్‌గా మారింది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. వైసీపీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని.. […]

అమ‌లు కాని హామీల యాత్ర‌గా లోకేష్ పాద‌యాత్ర‌…!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీమంత్రి నారా లోకేష్ పాద‌యాత్ర వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. అయితే.. నెల రోజులు దాటిపోయినా..ఈ యాత్ర చిత్తూరు జిల్లా ను దాట‌లేదు. ఇంకా మ‌ద న పెల్లెలోనే కొన‌సాగుతోంది. మ‌రి ఇంకెన్ని రోజులు ఈ యాత్ర ఏ జిల్లాలో సాగుతుందో తెలియ‌ని ప‌రిస్తితి నెల‌కొంది. అయితే.. ఇప్ప‌టికే ఈ యాత్ర ప్రారంభ‌మై 40 రోజులు అయిన నేప‌థ్యంలో నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పాద‌యాత్ర హామీల యాత్ర‌గా మారింద‌ని […]

చింత‌ల‌పూడిని వైసీపీ వ‌దులు కోవాల్సిందేనా..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టార్గెట్ ఏంటి? అంటే.. నేత‌లు త‌ముడుకోకుండా చెప్పే మాట‌… `వైనాట్ 175` వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొత్తంగా గెలిచి.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయాల‌ని.. త‌ద్వారా దేశంలోనే రికార్డును సొంతం చేసుకోవాల‌నేది వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నాయ‌కుల‌ను త‌ర‌చుగా అదిలిస్తు న్నారు.. క‌దిలిస్తున్నారు. హెచ్చ‌రిస్తున్నారు కూడా. ఎందుకు గెల‌వాలో కూడా చెబుతున్నారు. ఈ ఒక్క‌సారి గెలిస్తే.. ఇక మ‌న‌కు 30 ఏళ్ల పాటు తిరుగు ఉండ‌ద‌ని కూడా జ‌గ‌న్ […]

బీఆర్ఎస్ ఎదిగితే.. ఏపీలో ఎవ‌రికి న‌ష్టం.. ?

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మకంగా మారాయి. టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో అధికారం లోకి వ‌చ్చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వైనాట్ 175 నినాదంతో మ‌రోసారి విజ యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం గ‌మ‌నిస్తే.. ఏపీలో రెండు ప‌క్షాల మ‌ధ్య ఎన్నిక‌ల రాజ‌కీయం ఊపందుకుంది. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెబుతున్నాడు. ఈ క్ర‌మంలో టీడీపీ-జ‌నసేన క‌లిస్తే.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని […]